కటకం శ్రీధర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం సస్పెండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం,గంభీరావు పేట గ్రామం కు చెందిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కటకం శ్రీధర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నది(సస్పెండ్ చేయడమైనది). ఈ సస్పెన్ష…
Image
సర్కారుకు తెలీకుండా ఆళ్లగడ్డలో యురేనియం డ్రిల్లింగ్
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి - పవన్ అమరావతి, సెప్టెంబర్ 29(తెలుగుపత్రిక ప్రతినిధి): నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గళం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నే…
శంసుంగ్ గాలక్సీ నోట్ 10, గాలక్సీ నోట్ 10+ ఫీచర్స్
హైలైట్స్ సరికొత్త డిజైన్‌తో అదిరిపోయే ఫోన్ తీసుకువచ్చేందుకు శాంసంగ్ కసరత్తు బటన్‌లెస్ ఫోన్ ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ఫీచర్స్  సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 25W వాల్ ఆడపితోర్  4300mAh (గాలక్సీ నోట్ 10+) 3500mAh (గాలక్సీ నోట్ 10) వైర్లెస్ పవర్ షేర్  512GB ఇంటర్నల్ స్తొరగె 1TB మైక్రో SD  హైబ్రిడ్ SIM స్లాట…
Image
ఎన్సీఎల్టీని బలోపేతం చేయండి
ముంబయి(తెలుగుపత్రిక ప్రతినిధి): కంపెనీల దివాల కేసులను పరిష్కరించే నేషనల్ కం పెనీ లా ట్రైబ్యూనల్ (ఎనసీఎల్టీ) పని తీరును మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కంపెనీ దివాల పిటిషన్లను సమయం ప్రకారం ముగించడానికి బాధ్యత వహిం…
నిందితులకు జైలుశిక్ష, జరిమానా
కోవెలకుంట్ల, ఆగస్టు 6(తెలుగు పత్రిక ప్రతినిధి): యజమానిని కొట్టి, ఆటో అపహరించిన కేసులో ముగ్గురి నిందితులకు కర్నూలు |జిల్లా కోవెలకుంట్ల న్యాయస్థానం | మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించినట్లు రేవనూరు పోలీసులు తెలిపారు. పోలీసుల |వివరాల మేరకు కత్తి మల్లికార్జున(పులివెందుల), కంచి అమర్ నాథ్ (మైదు…
శ్రీ చైతన్య , నారాయణ కాలేజీల దిష్టిబొమలదహనం
హైదరాబాద్ ఆగస్టు 6(తెలుగుపత్రిక ప్రతినిధి):నగరంలోని నాగోల్ చౌరస్తాలో గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ నాయకులు నారాయణ , చైతన్య కాలేజీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఈ కార్పొరేట్ కాలేజీలు ఉండవనుకున్నామని, కానీ విచ్చలవిడిగా. ఇష్టారాజ్యంగ…